Home » ysr vahana mitra
వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలు వేసేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇస్తుంది. వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం ఇస్తో�
ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 4,2020) వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ యజమానుల ఖాతాల్లో రెండో విడత రూ.10వేలు జమ