Home » YSRCP Plenary
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ�
వాళ్లు అలా చేస్తే.. దేవుడు స్క్రిప్ట్ ఇలా రాశాడు..!
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో) వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు నియోజకవర్గ సాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలను వైసీపీ కేంద�
కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.