Ysrcp

    3 రాజధానులు అడ్డుకోవడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్

    January 22, 2020 / 04:50 AM IST

    వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ... సెలెక్ట్‌ కమిటీ

    మూడుకి దారేది : మండలిలో జగన్ సక్సెస్ అవుతారా..?

    January 22, 2020 / 04:38 AM IST

    పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ

    పంతం నెగ్గించుకున్న చంద్రబాబు : మండలిలో ఏం జరగనుంది..?

    January 22, 2020 / 03:19 AM IST

    అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం

    వైసీపీని ఢీకొట్టేవారే లేరా? : అక్కడ టీడీపీకి దిక్కెవరు? 

    January 21, 2020 / 02:56 PM IST

    అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోఅటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. పార్టీల్లోని నాయకులు గానీ, కార్యకర్తలు గానీ సై అంటే సై అనే పరిస్థితిలో ఉండేవారు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో �

    వైసీపీలో చేరతారా?: ఎమ్మెల్సీ పదవికి డొక్కా గుడ్ బై!

    January 21, 2020 / 02:13 PM IST

    మూడు రాజధానుల విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ సర్కారు పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సులభంగానే దీనికి సంబంధించిన బిల్లులు గట్టెక్కినా.. శాసన మండలిలో మాత్రం కష్టమే. ఎందుకంటే మండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉంది. అక్కడ ప్రతిపక్ష

    వైసీపీ చెలగాటం.. ఏపీ బీజేపీకి ప్రాణసంకటం!

    January 21, 2020 / 11:38 AM IST

    ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతుండే వారు. ఇదంతా పార్టీ వ్యూహమేనని అనే వాళ్లు ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీయే ఇదంతా చేయిస్త�

    కేంద్రం నుంచి పిలుపొచ్చింది.. రేపు ఢిల్లీ వెళ్తున్నా : పవన్

    January 21, 2020 / 09:49 AM IST

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్న�

    చంద్రబాబుకి బిగ్ షాక్ : ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

    January 21, 2020 / 06:16 AM IST

    మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చిన వేళ శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ(జనవరి 21,2020) మండలి సమావేశానికి డొక్కా గైర్హాజరయ్యారు. ఆయన సభకు ఎందుకు రాలేదని టీడీపీలో చర్చ జరు�

    బిగ్ బ్రేకింగ్ : విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు

    January 21, 2020 / 05:56 AM IST

    విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు

    మండలిలో జగన్ ప్రభుత్వానికి షాక్ : రూల్ 71 ప్రయోగించిన టీడీపీ

    January 21, 2020 / 05:47 AM IST

    శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.

10TV Telugu News