Home » Ysrcp
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్లోకి వెళ్తామంటోంది.
ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఏదైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచిన టీడీపీ.. కడప మేయర్ పీఠాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం వెనుక వ్యూహం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మేయర్ ఎన్నిక అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికే పోటీ చేయబోమని చెప్పింది.
గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..
పిఠాపురంలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులే లేరట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారని అంటున్నారు.
కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా.. ఇద్దరూ ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా..క్యాడర్కు సరైన దిశానిర్దేశం చేస్తూ కన్ఫ్యూజన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.