-
Home » Ysrcp
Ysrcp
నిరాశలో గొల్ల బాబూరావు.. పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా?
వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసి 2012 బైఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట
ys jagan : ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
సీమలో బలమైన ఆ సామాజికవర్గాన్ని వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీమలో మళ్లీ వైసీపీకి నష్టం తప్పదని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా రాయలసీమలో..
మళ్లీ లైన్లోకి విజయ సాయిరెడ్డి.. పొలిటికల్గా దారెటు..! ఏ పార్టీలోకి..?
చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
అప్పటివరకు జగన్ అధికారంలోకి రారు, వారిని కలుపుకుని వెళ్ళే పార్టీకే భవిష్యత్తు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను.
టార్గెట్ వైసీపీ..! జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా స్పీకర్ బిగ్ స్కెచ్..!
వేదిక ఏదైనా..మీటింగ్ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్ హెడ్లైన్గా మారుతోంది.
పాదయాత్ర 2.O.. పాత ఫార్ములా జగన్ను తిరిగి పవర్లోకి తెస్తుందా?
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక
Ys Jagan : రెడ్బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి గ్రామ పరిస్థితి ఉదాహరణ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఏపీలో భూముల రీ సర్వేపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్.. ఏదో ఓ రాయి పెట్టేసి..
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకే పార్టీలో ఉంటూ.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే స్కెచ్
త్వరలో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్లను మారుస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్గా తోట త్రిమూర్తులు లేకపోతే చెల్లుబోయిన వేణుగోపాల్కు అవకాశం ఇస్తారని ఓ ప్రచారం నడుస్తోంది.