-
Home » Ysrcp
Ysrcp
జోరు పెంచండి, ఇచ్చి పడేయండి..! జనసేన అధికార ప్రతినిధులకు పవన్ బూస్టప్.. ఎందుకిలా?
ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఒక్కడినే మాట్లాడాలా? మీరంతా ఉండి ఎందుకు అని ప్రశ్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ అయ్యారు.
‘బైబై జగన్’.. వైసీపీకి రోజా గుడ్ బై?.. అటు వైపు రాజకీయ అడుగులు..
RK Roja YSRCP: 2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి..ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు.
మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
అమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్స్టాపబుల్ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.
రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది.
మూలపేట పోర్ట్ చుట్టూ రాజకీయ రచ్చ.. క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ ఫైట్.. అసలు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి?
మూలపేట పోర్ట్ను పనులను తమ హయాంలోనే ఎక్కువ భాగం పూర్తి చేశామంటే..తామే అధిక భాగం పనులు పూర్తి చేశామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు.
జగన్ సన్నిహితుడికి కూటమి ప్రభుత్వం బిగ్ షాక్..! ఆ స్కామ్లో అరెస్ట్ తప్పదా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో అతి చేసిన వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టుల ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ..రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి,
ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు జగన్. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు.
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి, ఇక ఎవరూ ఇంచు కూడా కదిలించలేరు- సీఎం చంద్రబాబు
ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గు పడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు.
వైసీపీ నుంచి వచ్చే వలసదారులతో జాగ్రత్త, పదవులకు సిఫార్సులు చెల్లవు- మంత్రి నారా లోకేశ్
రెవెన్యూ విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంతమాత్రం ఉండకూడదు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలు, పెట్టుబడిదారులను బెదిరించే వ్యవహారాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఉపేక్షించదు.
మరో 30ఏళ్లు వైసీపీ రాదు..! చంద్రబాబుకి అంత ధీమా ఎందుకు? ఆ నమ్మకం వెనుకున్న భరోసా ఏంటి?
ప్రభుత్వ వ్యతిరేకత మీదే వైసీపీ హోప్స్ పెట్టుకుందని ..కానీ అలా జరగనివ్వబోమని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. బాబు ఇంత ఔట్ రైట్గా ఓ కామెంట్ చేయడం అంటే ఆశామాషీ కాదు.