-
Home » Ysrcp
Ysrcp
గోపాలపురం వైసీపీలో క్యాడర్ అసంతృప్తి రాగం..! మాజీమంత్రి తానేటి వనిత తీరుపై అసహనం ఎందుకు
గ్రూపు పాలిటిక్స్ ఆరోపణలతో 2024 ఎన్నికల్లో కొవ్వూరు సీటు తెచ్చుకోలేకపోయారు. తిరిగి గోపాలపురం వచ్చిన మాజీ హోంమంత్రి తానేటి వనితకు అక్కడ పరాభవం ఎదురైంది.
చంద్రబాబు మహాపాపం చేశారు, నెయ్యి రేట్ల పెంపు స్కామ్పై సీబీఐ విచారణ జరపాలి- సజ్జల డిమాండ్
ఆరోపణలు వస్తే తప్పేమీ కాదనటం, పదవి పెద్ద లెక్క కాదని మాట్లాడటం మరీ దుర్మార్గం అన్నారు.
తండ్రితో తనయుడికి పోలికే లేదు..! అయ్యన్నపాత్రుడు మాటల వెనుక మర్మమేంటి? జగన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నట్లు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ సభకు అటెండ్ కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరై చర్చల్లో పాల్గొంటామని పట్టుబడుతున్నారు.
పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలి- వైసీపీ కీలక నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ సీఎం అయితే బెటర్ అని వారు ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
మరోసారి బొత్సకు అస్వస్థత.. మండలిలో మాట్లాడుతుండగా.. వెంటనే పరీక్షలు చేసిన డాక్టర్లు
విషయం తెలిసిన వెంటనే సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. బొత్స సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు.
నెలలో ఒకటి రెండుసార్లు భేటీ.. చంద్రబాబు, పవన్ వరుస సమావేశాల వెనుక మ్యాటరేంటి?
పైస్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నా..గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ఓ చోట క్లాషెస్ రచ్చకెక్కుతుండటం కూటమికి హెడెక్గా మారాయి.
సొంత పార్టీలోనే సీదిరికి ఇబ్బందులు..! ఒక్కొక్కరుగా ఆప్తులంతా ఎందుకు దూరమవుతున్నారు?
పార్టీ అసలే కష్ట కాలంలో ఉంది. ఇలాంటి సమయంలో నేతలంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో.. కేడర్ కూడా డీలా పడిపోతోందట.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అరెస్ట్.. వాట్ నెక్స్ట్..? ఉచ్చు ఎవరి మెడకు?
ఆల్మోస్ట్ రాజ్ కసిరెడ్డి తప్ప కీలక నిందితులుగా ఆరోపించబడ్డ వారంతా బెయిల్ మీద బయట ఉండగా..సడెన్గా ముప్పిడి అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవడం కొత్త చర్చకు దారితీస్తోంది.
అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. మండలిలో బిగ్ ఫైట్
మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది.
జగన్ హయాంలో ఆలయాలపై దాడులు ఆయన పనే- పేర్నినాని
శ్రీవాణి ట్రస్ట్ పై అనేక ఆరోపణలు చేశారు, ఇప్పుడు రెండేళ్లయినా ట్రస్ట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారు..? అని సీఎం చంద్రబాబుని పేర్నినాని అడిగారు.