Home » YSRTP President YS Sharmila
రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు.
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు.
పేపర్ లీక్ విషయంలో ఎందుకు CBI దర్యాప్తు చేయడం లేదని ఆమె అని ప్రశ్నించారు. CBI విచారణ జరిపించడంలో కేసీఅర్ ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.