Cm Jaganmohan Reddy : ఇడుపుల పాయకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలతో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ వద్దనే 175అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు , వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ లు ప్రకటించారు.
వైసీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..
వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. లోక్ సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.