ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకే మళ్లీ అవకాశం కల్పించారు.
List of 123 BJP candidates for ensuing Legislative Assembly election 2019 for Andhra Pradesh finalised by BJP CEC. pic.twitter.com/xtnsp8hrTn
— BJP (@BJP4India) March 17, 2019