Home » Author »venkaiahnaidu
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కోసం 'వ్యాక్సినేషన్ కార్డ్లను'
మహారాష్ట్రపై కోవిడ్ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనే కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ మరణాలు కూడా క్రమంగా
గతేడాది జనవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రముఖ సామాజిక
అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" తాజా విజృంభణకు కారణమని తెలుస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి లేని విధంగా
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన అంశంపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై
వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్
ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా
ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు
దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు వస్తున్న విమానాలు కోవిడ్ వైరస్ ని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. గురువారం ఇటలీలోని మిలాన్ నుంచి అమృత్సర్ వచ్చిన ఓ ఛార్టర్డ్ విమానంలో 125 మంది
కేరళ సీఎం పినరయి విజయన్ ఈనెల 15న అమెరికా వెళ్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కోసమే విజయన్ అమెరికా వెళ్తున్నట్లు గురువారం కేరళ ప్రభుత్వం తెలిపింది. పినరయి విజయన్ తో పాటు ఆయన భార్య కమల
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల భారీ పెరుగుదలకు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కారణమని నిపుణులు అభిప్రాయపడున్నారు. ఒమిక్రాన్ టెన్షన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు ఒమిక్రానే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై వివాదాస్పద ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని జితెన్