దేశంలో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. మరోవైపు, అంతర్జాతీయంగానూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడిలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి 80 వేల రూపాయలకు మించి ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.