Gold
భారత్లో బంగారం ధరలు రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అలాగే, వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు కనపడ లేదు.
ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,670గా ఉంది.
Bandi Sanjay: అందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడింది.. మేము గెలిచాం.. ఇక తెలంగాణలోనూ..: బండి సంజయ్
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు