×
Ad

Vaikuntha Ekadashi: పండుగ వేళ ఎవరూ ఊహించనంతగా తగ్గిన బంగారం ధర.. వెండి ధర ఏకంగా రూ.23,000 తగ్గి..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200గా ఉంది.

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి వేళ బంగారం ధరలు ఎవరూ ఊహించనంతగా తగ్గాయి. భారత్‌లో ఇవాళ ఉదయం పసిడి ధర రూ.3,050 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,800 తగ్గి, రూ.1,24,850గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 తగ్గి రూ.1,01,930గా ఉంది.

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,050 తగ్గి రూ.1,36,350గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,800 తగ్గి రూ.1,25,000గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 తగ్గి రూ.1,02,080గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,800 తగ్గి, రూ.1,24,850గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 తగ్గి రూ.1,01,930గా ఉంది.

వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.23,000 తగ్గి రూ.2,58,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.18,000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.