బంగారం కొంటున్నారా? హైదరాబాద్, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది. (Gold Rate)
- T Venkateshwarlu
- Published On : September 11, 2025 / 07:35 AM IST
Gold Rate: భారత్లో ఇవాళ ఉదయం 7 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,01,310గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.82,890గా ఉంది. (Gold Rate)
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,10,670గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,01,460గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.83,040గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,01,310గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.82,890గా ఉంది.
Also Read: ఆ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,39,900గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.100 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,29,900గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,29,900గా ఉంది.
