Delhi Firing Two killed : ఢిల్లీలో అర్ధరాత్రి దుండగుల కాల్పులు..ఇద్దరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.

Delhi Firing Two killed : దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు… ఓ ఇంట్లోకి చొరబడ్డారు.

ఆ ఇంట్లో టీవీ చూస్తున్న ముగ్గురు వ్యక్తులపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు… దర్యాప్తు ప్రారంభించారు.

Viral video: బిహార్‌లో దారుణ ఘటన.. 9వ తరగతి బాలిక మెడపై యువకుడి కాల్పులు.. సీసీ కెమెరాలో రికార్డు

నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఎందుకు కాల్పులు జరిపారన్నదానిపై ఆరా తీస్తున్నారు. అయితే బాధితులకు ఎవరితోను ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు