లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాతినొప్పి వచ్చిందని చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 20, 2024 / 07:00 PM IST
