COVID 19 in Telangana : 24 గంటల్లో 612 కేసులు, కోలుకున్నది 502 మంది

  • Publish Date - December 11, 2020 / 10:19 AM IST

COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 612 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 516కు చేరాయి. 502 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 427 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 485 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 11వ తేదీ గురువారం ప్రజారోగ్య మరియు కుటుంబసంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల 604 ఉండగా..గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 5 వేల 511 ఉన్నాయి.



జిల్లాల వారీగా కేసులు :



ఆదిలాబాద్ – 12. భద్రాద్రి కొత్తగూడెం – 23. జీహెచ్ఎంసీ – 144. జగిత్యాల – 12. జనగామ – 10. జయశంకర్ భూపాలపల్లి : 09. జోగులాంబ గద్వాల : 07. కామారెడ్డి : 06. కరీంనగర్ – 28. ఖమ్మం – 18. కొమరం భీం ఆసీఫాబాద్ – 06. మహబూబ్ నగర్ – 07. మహబూబాబాద్ – 13. మంచిర్యాల – 15. మెదక్ – 11. మేడ్చల్ మల్కాజ్ గిరి – 60. ములుగు – 12. నాగర్ కర్నూలు : 09 నల్గొండ – 21. నారాయణపేట – 03. నిర్మల్ – 04. నిజామాబాద్ – 07. పెద్దపల్లి – 11. రాజన్న సిరిసిల్ల – 11. రంగారెడ్డి – 73. సంగారెడ్డి – 15. సిద్ధిపేట – 07. సూర్యాపేట – 09. వికారాబాద్ – 02. వనపర్తి – 04. వరంగల్ రూరల్ – 05. వరంగల్ అర్బన్ – 29. యాదాద్రి భువనగిరి – 09. మొత్తం :- 612.