హైదరాబాద్ : హైదరాబాద్ లోని MMTS రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. బేగంపేట-సనత్నగర్ మధ్య రైల్వే ట్రాక్కు సంబంధించిన మరమ్మతుల కారణంగా ఈనెల 12న 14 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు.
రద్దు కానున్న రైలు సర్వీసులు-రైలు నంబర్లు
ఈ మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా ఒక్క రోజు రద్దు చేసినట్లు తెలిపారు. పనులు ముగిసిన వెంటనే పునరుద్ధరిస్తామని సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.