Madagascar : మడగాస్కర్లోని స్టేడియం తొక్కిసలాటలో 12 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
మడగాస్కర్లోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని హిందూ మహాసముద్ర దేశం ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్సే చెప్పారు....
- saleem sk
- Published On : August 26, 2023 / 06:00 AM IST
Stampede In Madagascar
Madagascar : మడగాస్కర్లోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని హిందూ మహాసముద్ర దేశం ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్సే చెప్పారు. ( Stadium Stampede In Madagascar)
Road Accident : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు లోయలో పడి 8 మంది కూలీలు దుర్మరణం
ఈ తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికిపైగా గాయపడ్డారని మిస్టర్ న్ట్సే అంటనానారివోలోని ఒక ఆసుపత్రిలో విలేకరులకు చెప్పారు. ఈ ఘటన ఎలా జరిగిందనేది తెలియలేదు. ఈ తొక్కిసలాటపై ఆ దేశ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
