Andhra Pradesh: 24 గంటల్లో 4,458 కరోనా కేసులు, 38 మంది మృతి

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 224. చిత్తూరు 708. ఈస్ట్ గోదావరి 909. గుంటూరు 239. వైఎస్ఆర్ కడప 370. కృష్ణా 331. కర్నూలు 126. నెల్లూరు 212. ప్రకాశం 335. శ్రీకాకుళం 151. విశాఖపట్టణం 198. విజయనగరం 64. వెస్ట్ గోదావరి 591. మొత్తం : 4,458

Andhra Pradesh: ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 458 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,71,475 పాజిటివ్ కేసులకు గాను 18,11,157 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో 9 మంది, కృష్ణాలో తొమ్మిది, గుంటూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు ఇద్దరు, విజయనగరం ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, అనంతపూర్ లో ఒక్కరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 224. చిత్తూరు 708. ఈస్ట్ గోదావరి 909. గుంటూరు 239. వైఎస్ఆర్ కడప 370. కృష్ణా 331. కర్నూలు 126. నెల్లూరు 212. ప్రకాశం 335. శ్రీకాకుళం 151. విశాఖపట్టణం 198. విజయనగరం 64. వెస్ట్ గోదావరి 591. మొత్తం : 4,458

ట్రెండింగ్ వార్తలు