Home » Author »kunduru Vinod
ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు.
కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్ స్టడీ సెంటర్ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేశారు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.
సరస్సులో టూరిస్టులతో వెళ్తున్న బోటుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 23 మంది గల్లంతైనట్లు సమాచారం
ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. కాకతీయ కెనాల్లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతయ్యారు.
కోడి పందాల సంప్రదాయం తెలంగాణకు పాకింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాదర్గుల్ వద్ద బహిరంగ కోడి పందాలు నిర్వహిస్తుండగా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు
థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.
శనివారం రాత్రి సమయంలో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవను భారత తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు.
హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న రమేష్ బాబు శనివారం కన్నుమూశారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలను గురి చేస్తోంది.
కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్లో కరోనా థర్డ్వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.
ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సీబీఐ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుశీల్ చంద్ర విడుదల చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దేశప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్.
ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు, పలువురు ప్రముఖులు స్పందించారు.