Janhvi Kappor : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. లంగాఓణిలో జాన్వీ కపూర్ సందడి..

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తిరుమల వచ్చి సంప్రదాయంగా లంగాఓణిలో వచ్చి స్వామివారిని దర్శించుకుంది. జాన్వీ తిరుమలలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు