ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీంతో టాలీవుడ్ లోని పలువురు తారలు.. తమ సెలబ్రేషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా అండ్ సీరియల్ యాక్టర్ 'ప్రణవి మానుకొండ' తన క్రిస్మస్ పిక్స్ ని షేర్ చేసింది.