×
Ad

Supritha Surekhavani : మోకాళ్లపై మెట్లు ఎక్కి.. తిరుమల దర్శనం చేసుకున్న తల్లీకూతుళ్లు..

తల్లీకూతుళ్లు సురేఖవాణి - సుప్రీత తాజాగా నడక దారిన వెళ్తూ మోకాళ్ళ పర్వతంపై మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12