Telugu » Telangana News
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెగురుపల్లి గ్రామంలో ఘటన.
Traffic challans : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలు నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రేవ�
Telangana Government : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Government Employees DA Hike : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ సంక్రాంతి పండుగ వేళ భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ ప్రకటించింది.
300 Dogs Killed : రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో ఇద్దరు గ్రామ సర్పంచ్ లతోపాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
CM Revanth Reddy : జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు త్వరలో రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిషన్ ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
"రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం" అని అన్నారు.
అన్ని జిల్లాల్లోనూ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మొత్తం 18 డే కేర్ సెంటర్లను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఈ కమిటీలోని ఒక్కో సభ్యుడికి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు.