Telugu » Latest News
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు, అలాగే డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 6 నెలలపాటు కోర్సు కాల వ్యవధిగా నిర్ణయించారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం 184 రోజుల తరువాత ఇదే తొలిసారి.
సమంత, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో సమంత అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతుంది.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.
గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మినీ వేలంలో రూ. 2కోట్లకు కేన్ విలియమ్సన్ను దక్కించుకుంది. గత ఏడాది ఐపీఎల్ విజేత జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు కేన్ విలియమ్సన్ మిడిలార్డర్లో కీలక బ్యాటర్గా మారుతాడని జట్టు భావించింది.
ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని.. లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడతుంది. ఇందులో ఏడు మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్లు ఇతర రాష్ట్రాల్లోని స్టేడియంలలో జరుగుతాయి.
రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు.
ఈ వంటకానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మొఘల్ కాలంలో ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హైదరాబాద్కు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. హైదరాబాదీ వంటకాల్లో విడదీయరాని భాగంగా మారింది. సుగంధ ద్రవ్యాలు మరియు పదార్ధాల మిశ్రమంతో మరింత మెరుగుగా,రుచికరంగా మా