Telugu » Latest News
పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్లో రాహుల్ కోరారు.
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.
నీతా అంబానీ(Nita Ambani) ప్రారంభించిన కల్చరల్ సెంటర్ సెంటర్ వేదిక పై అలియా భట్ (Alia Bhatt), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టారు.
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా
కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంతోపాటు, షుగర్ తో బాధపడే వారిలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలను పోగొట్టుకోవాలంటే రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని పీల్చుకుంటుంటే త్వర
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామార
మీటర్ (Meter) మూవీ ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.