Telugu » Latest News
పరీక్షల్లో సినిమా పాటల్ని సమాధానాలుగా రాసాడు ఓ విద్యార్ధి . మార్కులకు బదులుగా ప్రొఫెసర్ ఇచ్చిన కామెడీ కామెంట్స్ సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ సినిమాకు ఓవర్సీస్లో జనం పట్టం కడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టి నాని క్రేజ్ ఏమిటో ప్రూవ్ చేసింది.
ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి ‘వృక్ష శిలీంధ్రం’. సోకింది. బాధితుడు భారతీయుడే కావటం గమనించాల్సిన విషయం.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో హైదరాబాద్లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తుంది.
బోడ స్రవంతి అనే 13 సంవత్సరాల వయసున్న బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో స్రవంతి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకొొచ్చారు.
రాముడి విగ్రహంపైకి ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామనామ జపం చేసే బీజేపీకి ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శిస్తున్నారు.
అమెరికాలో నివాసముంటున్న 15ఏళ్ల తెలుగు యువతి తన్వి మరుపల్లి జనవరి 17న తన ఇంటి నుంచి పారిపోయింది. వీరి కుటుంబం అర్కాన్సాస్ ప్రాంతంలో నివాసముంటుంది. అయితే 75 రోజులు తరువాత యూఎస్ పోలీసులు తన్వి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం పన్ను నుంచి పొదుపు పథకాల వరకు నిబంధనల్లో మార్పులు చేసింది. నిబంధనల మార్పులతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.