Telugu » Latest News
రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మీడియా సమావేశంలో నిర్వహించి మ్యాచ్ అన్ని ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు.
జియో ఇచ్చిన అద్భుతమైన అవకాశంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జియో సినిమా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో ఒకేరోజు ఇండియాలో అత్యధికంగా డౌన్లోడ్లను నమోదుచేసిన యాప్గా జియో సినిమా యాప్ సరికొత్త ర
ఆదిత్య ఓం మెయిన్ లీడ్ లో నటించిన దహనం సినిమా మార్చ్ 31న రిలీజయింది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాని ఇన్నాళ్లు అంతర్జాతీయ అవార్డులకు పంపించి పలు అవార్డులని కూడా గెలుచుకున్నారు. తాజాగా ఈ సినిమాని రిలీజ్ చేయగా సినిమా ప్రమోషన్స్ లో...................
గాంధీనగర్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ నరేందర్ స్పృహ కోల్పోయారు. హుటాహుటినా అయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్చెరులో కనిపించబోయే సీనేంటి?
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK108 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీలీలకు తండ్రిగా బాలయ్య కనిపిస్తాడని వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య ఆమెకు తండ్రి కాదని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో తెలిసిందే. ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.
నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్ అంటూ..యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్ చేశారు.