Telugu » Latest News
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు.
గత కొద్ది కాలంగా నరిష్యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు పెట్టాను. క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వ
మహమ్మారి ప్రారంభం నుంచి ఈ సేవలను ఎక్కువ మంది కోరుతున్నారు. ప్రీమియం ఆప్షనల్ సేవలు అయినటువంటి వీసా ఎట్ డోర్ స్టెప్ (వీఏటీడీ) వంటివి యాత్రికులు తమ వీసా అనుభవాలను తాము కోరుకునే ప్రాంతాలలో పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలకు 2022లో రెండు రెట్ల
చరణ్ ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన India Today Conclave ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. తాజాగా నేషనల్ మ్యాగజైన్.................
తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.
Realme GT Neo 5 SE : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మి (Realme) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటు 5,500mAh బ్యాటరీతో రియల్మి GT Neo 5 ఫోన్ లాంచ్ చేయనున్నట్టు రియల్మి ధృవీకరించింది.
ఓ వ్యక్తి సమాధిని తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా డెడ్ బాడీతో జీవిస్తున్న ఘటన పోలాండ్లో చోటు చేసుకుంది.
కార్యకర్తల కష్టమే 41 ఏళ్ల తెలుగు దేశం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి. పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు మాత్రమే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు. ప్రాంతాలు వేరైనా..
ఆహా గోదారి పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి కానుకగా.........................
Mahindra Thar : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (Mahindra & Mahindra Limited) కంపెనీ థార్ SUV ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.