Telugu » Latest News
మార్చి 29 వరల్డ్ పియానో డే. సంవత్సరం మొదలైన 88వ రోజున ఈ డేని జరుపుతారు. అసలు పియానోని ఎవరు కనిపెట్టారు? ఎవరు ఈ డేని సెలబ్రేట్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? తెలుసుకుందాం.
తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు.
అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే 'సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం' అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ
ప్రమోషన్స్, షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉంటున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోని వెకేషన్ కి వెళ్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, ఉపాసన (Upasana), తమ పెట్ రైమ్ ని తీసుకోని దుబాయ్ హాలిడే ట్రిప్ కి బయలుదేరారు.
ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు?
దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ వ
Airtel OTT Plans : భారతీ ఎయిర్టెల్ ఇటీవల ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ యూజర్లందరికి అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్టెల్ యూజర్లు తమ 5G-సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఫ్రీ అన్లిమిటెడ
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాలులోపు ఆయా పోస్టులను బట్టి నిర్ణయించారు. అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించ
RRRని బాలీవుడ్ సినిమా అన్నందుకు గతంలో కూడా పలువురు తెలుగు నెటిజన్లు ఇది తెలుగు సినిమా అంటూ ట్రోల్ చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా RRR సినిమాపై కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా ఓ ప్రముఖ........................