Telugu » Latest News
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు.
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
చిందేపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వినూత కోటా దంపతులు స్పష్టం చేశారు.
యాపిల్ పండులో ఉండే గింజలు అమిగ్డాలిన్ అనే పదార్ధాన్ని కలిగి ఉంటాయి, అవి జీర్ణ ఎంజైమ్లను తాకినప్పుడు సైనైడ్ను విడుదల చేస్తాయి. యాపిల్ గింజల్లో కిలోకు 700 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. మరియు ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరు
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం తూ జూతి మైన్ మక్కర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించగా తాజాగా...............
సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సం
కరీంనగర్ జిల్లా పశువైద్య శాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుని తీసుకువచ్చారు. దానిని పరీక్షించి ఆపరేషన్ చేసిన వైద్యులు దాని కడుపులోంచి 50 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. సరైన పశుగ్రాసం అందక.. ఆకలికి అలమటిస్తూ ప్లాస్టిక్ తిన్న ఆవు ఇలా ప్రాణాల మ
UPI Charges : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్లు ఉచితమని అందరికి తెలిసిందే. కానీ, ఇకపై యూపీఐ పేమెంట్లు చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసేసరికి వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.