Telugu » Latest News
కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. కాజల్, రకుల్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ ని పెట్టి తీస్తున్నారు. సాధారణంగానే శంకర్ సినిమా అంటే దేశ విదేశాల్లో..................
ఇప్పటికే సమంత పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసింది. కొన్ని సంస్థల్ని స్థాపించింది. ఎడ్యుకేషన్, క్లాతింగ్ రంగాలలో సంస్థల్ని స్థాపించింది. హోటల్ రంగంలో పెట్టుబడులు...................
80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓట
ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్ర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాట
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద
గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత (Samantha) నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం' (Shaakuntalam). ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ (Allu Arha) ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అర్హ పాత్ర గురించి గుణశేఖర్ మాట్లాడుతూ..
మానవ శరీరం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, అయితే మట్టి ఆల్కలీన్. ఈ ఆల్కలీన్ కుండలలోని నీరు త్రాగినప్పుడు మన శరీరం యొక్క ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన pH సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
నాని కెరీర్ లోనే మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దసరా. దీన్ని పాన్ ఇండియా కూడా రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో చిత్రయూనిట్ అంతా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దసరా సినిమాని మార్చ్ 30న...............
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.