Telugu » Latest News
UPI Charges : ఇప్పుడంతా డిజిటల్ మయం.. కరోనా పుణ్యమాని డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతిఒక్కరూ యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు.
ఆడవారు చీరకట్టులో ర్యాంప్ వాక్ లు చేయగలరు.. పరుగులు తీయగలరు.. ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడగలరు. గ్వాలియర్ లో "గోల్ ఇన్ శారీ" పేరుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఇందుకు నిదర్శనం. ఫుట్ బాల్ గ్రౌండ్ లో గోల్స్ కొడుతూ పరుగులు తీసిన ఈ మహిళల మ్యాచ్ ఇప్పుడు వైరల్ గా
అల్లర్ల వెనుక జనసేన నాయకులు ఉన్నారు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండించాలి.
ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్
అజయ్ దేవగన్ (Ajay Devgn) భోళా (Bholaa) అనే టైటిల్ తో సౌత్ సూపర్ హిట్ మూవీ 'ఖైదీ'ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు అజయ్ దేవగన్.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచ
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే
ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విక్టరీ ప్రసాద్ తన బాధ్యతను ఎస్పీల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా నిజాయతీగా పని చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ చేసింది. దసరా మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది.
నిన్న రావణాసుర (Ravanasura) ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన రవితేజ (Raviteja).. తాజాగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు.