Telugu » Latest News
ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్ల నిండా పుస్తకాలు, లంచ్ బాక్స్లు, బ్యూటీ ప్రోడక్ట్స్ తో నిండిపోతాయి. నిజం చెప్పాలంటే వారి బ్యాగ్స్ ఓ పెద్ద ప్రపంచం. అలాంటిది ఒకరోజు కాలేజ్కి బ్యాగ్స్ తీసుకురాకుండా వేరేదైనా క్యారీ చేయమని వారికో ఫన్నీ కాన్సెప్ట్ ప
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) శ్రీరామనవమి సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శకుడిని రంగంలోకి దింపుతున్నాడు.
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. అలా గోధుమ పిండి కోసం ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృ
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ల్యూటిన్ అనే యాంటీ ఆక
పట్టుమని పదేళ్లకు కూడా లేని ఓ చిన్నారి ఇన్స్టా క్వీన్ గా పేరు తెచ్చుకుంది. రకరకాల వీడియోలు,ఫోటోలతో పాపులర్ అయ్యింది. ఇన్స్టా క్వీన్గా పాపులర్ అయిన 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన 'రానా నాయుడు' (Rana Naidu) వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో కనిపించడం లేదు. తెలుగుకి సంబంధించిన ఆడియోని నెట్ఫ్లిక్స్ తొలిగించింది.
అందాల భామ కీర్తి సురేష్ తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కీర్తి సురేష్ త్వరలోనే ఓ బిజినెస్మెన్ను పెళ్లాడబోతుందని.. ఈ సంబంధం కీర్తి తల్లిదండ్రులు చూశారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.