Telugu » Latest News
స్నేహం కోసం రివెంజ్ తీర్చుకునే మాములు కథ అయినా కథనం, చుట్టూ సంఘటనలు, పరిస్థితులు కొత్తగా పెట్టారు. సినిమా అంతా మందు, బొగ్గు, స్నేహం.. ఈ మూడింటి మీదే నడిపించి ఎమోషన్స్ తో ఏడిపించి, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈలలు వేయించాడు డైరెక్టర్....................
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.
ఆరు నెలల్లోపే పుట్టిన ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్)గా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు.
శింబు (Simbu) సినిమా చూడడానికి వచ్చిన ట్రైబల్స్ ని థియేటర్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీని పై తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ (G. V. Prakash Kumar) సీరియస్ ట్వీట్ చేశాడు.
నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు భారీ అంచనాల మధ్య అయ్యింది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది.
ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాను దాటేశాడు. మైక్రోబ్లాగింగ్ సైట్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మస్క్ నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార
18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి..21 ఏళ్లకే కార్పొరేటర్ గా పోటీ చేసి..విజయం సాధించి మరో రెండేళ్లకే నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ యువతి కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె పేరు త్రివేణి సూరి.
అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల సాయి పల్లవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తుందని.. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు
కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మిస్తున్న NTR30 అప్డేట్ ని శ్రీరామనవమి పండుగా సందర్భంగా తెలియజేశాడు. ఆ అప్డేట్ ఏంటంటే?