Telugu » Latest News
పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం
నిన్న నైట్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే పార్టీలో చిరంజీవి (Chiranjeevi) ఆస్కార్ అందుకున్న RRR టీంని సన్మానించాడు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాతో కూడా రవితేజ ఇంకో హిట్ గ్యారెంటీగా కొడతాడు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా.................
బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలని తనను కూడా ఆ ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.(Allegations On MLA)
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా కేంద్రం గతంలో 10 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ కోర్టుకు తెల
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో 510 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వారిలో 19 మంది రోగులు ఐసీయూలో చేరారని పేర్కొన్నారు.
Nothing Ear (2) Sale in India : ప్రముఖ నథింగ్ ఇయర్ (2) (Nothing Ear (2) ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్ (Flipkart) వంటి వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా పొందవచ్చు.
తాము 65 వేల హెచ్-1బీ వీసాలకు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని అమెరికా పేర్కొంది. హెచ్-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది.
సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్పాల్ సింగ్ అంశంపై స్పందించింది. పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు