Telugu » Latest News
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్
కేటీఆర్ పీఏ ఊర్లో 100 మంది టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారని అంటున్నారని, సిట్ అధికారులు నోటీసు ఇస్తే రేవంత్, సంజయ్ స్పందించడం లేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వివరాలు తమకు తెలుసని రేవంత్, బండి సంజయ్ అన్నారని, వివరాలు ఇమ్మంటే పార
తెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు.(Minister KTR)
మెట్రోలో ఎటువంటి సోషల్ మీడియాలో రీల్స్ వంటివి చేయకూడదు అంటూ రూల్ తెచ్చిన తరుణంలో.. ఢిల్లీ మెట్రో (Delhi Metro) డ్రైవర్ అనౌన్స్మెంట్కి బదులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్రూక్లిన్ ను తుపాకీతో ఓ రౌండ్ కాల్చింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. షారోన్ ను తుపాకీతో రెండు రౌండ్లు కాల్చింది. అయితే, షారోన్ గాయాలతోనే 911 ఎమర్జెన్సీ నంబరుకు ఫోను చేసి, తనను తన తల్లి కాల్చిందని చెప్పింది.
అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
ఈరోజు రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (NTR)..
ఆసుపత్రిలో తన భార్య, కూతురితో తేజస్వీ యాదవ్ ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం టైటిల్ ని అనౌన్స్ చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
తాను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తానని ధావన్ అన్నాడు. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని తనకు తెలుసని అన్నాడు.