Telugu » Latest News
నిపుణులైన వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హత్యకు పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 12వ తేదీ కనిపించకుండాపోతే 14వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.
మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల అఫీషియల్గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ కథగా దర్శకుడు కొరటాల తీర్చిదిద్దనున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ జాన్వీ కపూర్
మంచు విష్ణుతో (Manchu Vishnu) గొడవ గురించి మనోజ్ (Manchu Manoj) మొదటిసారి మీడియా ముందు మాట్లాడాడు. నాకంటే వారిని అడిగితే బాగా చెబుతారు అంటూ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్గా హైసెన్సిటివ్ సెగ్మెంట్ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా న
యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన రెండేళ్ల కుమారుడ్ని అనారోగ్యం నుంచి కాపాడుకొనేందుకు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని, తన కుమారుడి ఆరోగ్యం నయం అవుతుందని భావించి తన బంధువు పదేళ్ల కుమారుడ్ని నరబలిచ్చాడు ఓ వ్యక్తి. బాలుడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ప్రాజెక్ట్-K అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్-K మూవీ గురించి ఓ వార్త నెట్టింట జోరు
టాలీవుడ్లో హీరో ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా