Telugu » Latest News
బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లా
EV Fast-Charging Corridors : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేలపై 19 EV ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్లను ప్రారంభించినట్లు ప్రకటించింది.
టాలీవుడ్ సూపర్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్.
టీడీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మంత్రి రోజా మాటలకు నిబద్ధత లేదని, ఆమె ఒకరిని వెళ్లి కలవడం కొద్దిరోజులకు వారిని తిట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.
ఎంతవరకు చదివారు? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు?(TSPSC Paper Leak)
కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్లకు, మరో రెండు శాతం రిజర్వేషన్లను వొక్కళిగ సామాజి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఓ వ్యక్తిని చూసి పారిపోతానని చెప్పడంతో, అసలు తారక్ ఎవరిని చూసి భయపడతాడా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతుకుతున్నారు.
Hyundai Ai3 Micro SUV : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి ఇటీవలే నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)ను లాంచ్ చేసింది.
2019లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా 20 నగరాలలో 50కు పైగా బుక్ ఫెయిర్స్ను కితాబ్ లవర్స్ నిర్వహించింది. తమ ‘లోడ్ ద బాక్స్’ ప్రచారం ద్వారా, రీడింగ్ను అందుబాటులో ప్రతి భారతీయునికీ చేరువచేయడానికి ప్రయత్నిస్తుంది.
గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే విలువ పోయింది. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వం.(MLA Jagga Reddy)