Telugu » Latest News
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా అమే నోటితోనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారన
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెగ్నీషియం లోపం కారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారికి కండరాల నొప్పులు , తీవ్రమైన అలసట, కంగారు, ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. నిద్రలేమి వల్లే ఇలా జరుగుతుంది. మెగ్నీషియం లోపం కారణంగానే ఆయా సమస్య
దే సమయంలో ఈ విషయమై గవర్నర్ రెండు నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారని చెబుతున్నారు. ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడం, లేదా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం మాత్రమే గవర్నర్ ముందున్న మార్గాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 'హైదరాబాద్ విముక్తి' కోసం త్యాగం చేసిన వ్యక్తులను ఎన్నడూ స్మరించుకోలేదు. సర్దార్ పటేల్ లేకుంటే హైదరాబాద్కు స్వాతంత్ర్యం వచ్చేది కాదు. బీదర్కు కూడా స్వాతంత్ర్యం వచ్చేది కాదు
Apple iPhone 15 : ఈ ఏడాదిలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 2023 మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 పేరుతో ఈ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కొన్ని ఫీచర్లలో అనేక మార్పులతో వచ్చాయి.
ఆంధ్ర పప్పు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ముందు లోకేశ్ పేరే కనబడుతుందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్ అని, తనను దోపిడీ కుంట అంటావా? అని నిలదీశారు.
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టించాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు.
Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. Oukitel స్మార్ట్ఫోన్ Oukitel WP22 అనే పేరుతో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. (AliExpress) అనే కంపెనీ ఈ కొత్త స్మార్ట్ఫోన్ రిలీజ్ చేసింది.