Telugu » Latest News
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ
రోజా ఫేమ్ మధుబాల ప్రధాన పాత్రలో 'గేమ్ ఆన్' అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకి ఇద్దరు అన్నదమ్ములు.. డైరెక్టర్ గా, హీరోగా పని చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏపీలోని, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ను ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఈ రాకెట్ పొడవు 43.5 మీట
మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడినే చూపిస్తాం. మరి అలంటి పాత్రని టాలీవుడ్ లో ఏ ఏ నటులు వెండితెర పై పోషించారో తెలుసా?
తెలుగు రాష్టాలకు రెండో వందేభారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్నానికి వందేభారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రబాద్ - తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది.
బిహార్కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్గా పని చే
ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణుకి (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) గొడవకి సంబంధిన ఒక వీడియో పోస్ట్ టాలీవుడ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ మరో సంచలన పోస్ట్ లు చేశాడు.
అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద లలిత్ ఝా అనే భారతీయ జర్నలిస్టుపై శనివారం దాడి చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి రాయబార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్