Telugu » Latest News
కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈ
రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేవారు అన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోర
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం పలువురు హీలీవుడ్ టెక్నీషియన్లు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్
నిందితులు సమాచారం ఇవ్వలేదని, పేపర్ లీక్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదని సిట్ అధికారులు తెలిపారు.(TSPSC Paper Leak)
Fake Customer Care Scam : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google)లో కనిపించే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా ఫేక్ డేటానే పోస్టు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏదైనా డేటా కావాలంటే గూగుల్లోనే సెర్చ్ చేస్తుంటారు.
శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక
స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడని అందరికీ ఓ నమ్మకం. అయితే, రాజమౌళి సినిమా తరువాత ఎవరితో సినిమా చేసినా ఫ్లాప్ ను మూటగట్టుకుంటారు. మరి ఈ సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ హీరోలు బ్రేక్ చేస్తార
ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంది.(Covid Cases Rise)
రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్
IPL 2023 Season : : ఐపీఎల్ 2023 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు టెలికం దిగ్గజాలు తమ కస్టమర్లకు అనేక కొత్త ప్లాన్లను అందిస్తున్నాయి.