Telugu » Latest News
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేత
ఆ బాలిక ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియకపోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా మందికి నచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆమె బ్యాటింగ్కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఆడుతున్న హెలికాప్టర్ షాట్స్ తన ఫేవరెట్ అని చ
గత శనివారం నుంచి అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది.
Maruti Suzuki SUV Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి రెండు కొత్త మోడల్ కార్లు రాబోతున్నాయి.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్
టీఎస్పీఎస్సీ (Tspsc)లో ఏదో జరిగిందని కెసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒకాయన నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. మీరు ఎన్ని కొంగ జపాలు చేసిన రాష్ట్రంలో బీజేపీకి నిరుద్యోగం తప్పదు.
10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మీద రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ స్పందిస్తూ సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయన
Stay Safe Online Campaign : దేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వినియోగంపై ఆన్లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్టే సేఫ్ ఆన్లైన్ వంటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుం