Telugu » Latest News
ఇటీవల గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అవార్డుని చంద్రబోస్.. కీరవాణి (M M Keeravani) చెల్లి ఎం ఎం శ్రీలేఖకు గురుదక్షిణగా అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు.
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర
అనర్హత వేటు గురించి ప్రశ్నించగా న్యాయపరమైన అంశాలను తాను మాట్లాడబోనని, ఏమైనా ఉంటే తన లీగల్ టీం ద్వారా తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడ్డం కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ప్రశ్నలకు సమాధ
నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.
పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు.
అదానీకి అడ్డదారిలో దేశ సంపదను కట్టబెట్టిన విషయాన్ని తాను లేవనెత్తానని అన్నారు. విమానంలో అదానీ-మోదీ కలిసి ఉన్న ఫొటోను తాను పార్లమెంటు సాక్షిగా బయటపెట్టానని, అయితే పార్లమెంటులో తాను ప్రసంగిస్తుంటే మైక్ కట్ చేశారని అన్నారు. ఈ విషయమై తాను లోక
నితిన్ (Nithiin) కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. కానీ వాటిలో ఇష్క్ (Ishq) సినిమా స్థానం వేరు. ఆల్మోస్ట్ 12 ప్లాప్ లు తరువాత ఈ సినిమా నితిన్ కి హిట్ అందించింది. దీంతో ఈ సినిమాని నితిన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.
రవితేజ (Raviteja) ప్రస్తుతం రావణాసుర (Ravanasura) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి రవితేజ ముహూర్తం ఫిక్స్ చేశాడు.
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వమే. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హామీ ఇచ్చారు.
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.