Telugu » Latest News
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 124 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటిస్తూ తొలి జాబితాను శనివారం ఉద
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
నిన్న CCL మ్యాచ్స్ సెమీ ఫైనల్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సెమీ ఫైనల్స్ లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్ డోజర్స్ తో తలబడింది. ఇక ఈ మ్యాచ్ థమన్ (S S Thaman) తన బ్యాటింగ్ తో తెలుగు వారియర్స్ ని ఫైనల్స్ కి తీసుకువెళ్లాడు.
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత గుజరాత్ రాష్ట్రంలో 17 జైళ్లలో 1700 మంది పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పలువురి నేరస్తుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో రాజమౌళి తెరకెక్కించిన RRR నేటితో ఇది పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు RRR సృష్టించిన ప్రభంజనం ఏంటో ఒకసారి తెలుసుకుందామా?
హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని
ఇద్దరు ఖైదీలు టూత్ బ్రష్ తో ఏకంగా జైలు గోడకి రంధ్రం చేసి పారిపోయారు. వర్జీనియాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో యూపీపై ఘనవిజయం సాధించింది.(WPL2023 Eliminator MIvsUPW)