Telugu » Latest News
రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వం ‘రైట్ టూ హెల్త్’ బిల్లు (Right to Health Bill)ను ఆమోదించింది. నూతన బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టానికి వ్యతిర
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC15 మూవీ టైటిల్ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే పవర్ఫుల్ టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2024 సం
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా ‘చిరుత’తోనే అభిమానుల్లో సాలిడ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ వారసత్వమే కాకుండా, తనలో ట్యాలెంట్కు కొదువ లేదని ఈ సినిమాతోనే చరణ్ నిరూపి
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలో నిర్వహించింది దసరా టీమ
బీసీసీఐ (BCCI) ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లక
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై అమ్మాయిలు అదరగొట్టారు.