Telugu » Latest News
పాక్షిక, తీవ్ర కరువు ప్రాంతాలున్నటి వంటి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యు), అయ్యవారిపల్లి (అనంతపూర్ జిల్లా) పెట్నికోట (నం
జగన్ వల్లే ఆ నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని రోజా చెప్పారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోజా సవాలు విసిరారు. కరోనా బారిన పడ్డప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవిని జగన్ కాపాడారని ఆమె చెప్పారు.
కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీ
తన ఫాలోయింగ్ తో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకునే రామ్ చరణ్ (Ram Charan).. తన మూవీ రేటింగ్స్ తో కూడా టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ రేటింగ్ వెబ్ సైట్ IMDbలో..
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)
eSIM Transfer to iPhone : కొత్త ఐఫోన్ తీసుకున్నారా? పాత ఐఫోన్లో eSIM ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా? సరికొత్త ఐఫోన్కు మీ మొత్తం డేటాను కాపీ చేసి పంపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం.. మీ కొత్త ఐఫోన్ను సెటప్ చేసుకోవాలి.
ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు... తోటి ప్లేయర్లను కలిసి సరదాగా మాట్లాతున్నారు. విదేశీ ప్లేయర్లు కూడా ఇప్పటికే భారత్ చేరుకున్నారు.
Jio Fiber Back-Up Plan : రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) మార్చి 27న కొత్త హోమ్ బ్రాడ్బ్యాండ్ 'బ్యాక్-అప్ ప్లాన్' (Back-Up Plan)ని 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది.
ప్రధాని మోదీ, అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా?(Minister KTR)
గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.