Telugu » Latest News
Jio vs Airtel Plans : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త పోస్టుపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. జియో, ఎయిర్టెల్ అత్యంత సరసమైన ధరలకు బెస్ట్ మొబైల్ పోస్ట్పెయిడ్ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి.
ఏపీ క్రీడా సంఘాల సమావేశం రచ్చ రచ్చగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రోజా సమక్షంలోనే గొడవపడ్డారు.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
గర్ల్ ఫ్రెండ్గా ఉండేందుకు ఒక రోజుకు ఒక్కో యువతి 145 డాలర్లు (చైనాలో 1,000 యువాన్లు) వసూలు చేస్తున్నారట. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే దీన్ని పార్ట్ టైం జాబ్గా యువతులు ఎంచుకుంటున్నారని స్టింగ్ ఆపరేషన్లో తేలింది. యువకులే కాదు, యువతులు సైతం దీని పట్ల ఆ
జంగా రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వెళ్లారు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి.
కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వారు ఎవరో తమకు తెలుసని చెప్పారు. తమపై జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక
ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ