Telugu » Latest News
అమృత్పాల్ సింగ్కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్పాల్ సింగ్కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్కు చెందిన కిరణ్దీప్ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడ
‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించ
తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలోని పాటను పెట్టగా సంవత్సరం పైన వయసు ఉన్న తన చిన్న కొడుకు ఫోన్ పట్టుకొని క్యూట్ గా ఎగురుతూ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇది వీడియోగా తీసి......................
కొరటాల శివ మాత్రం ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత NTR 30 సినిమా ఓపెనింగ్ రోజు నేడు మీడియా ముందుకు వచ్చారు కొరటాల శివ. ఇన్ని రోజులు NTR 30 సినిమా మీద.................
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప
నా భార్యను దోమలు కుడుతున్నాయని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు...దీంతో పోలీసులు ఆ యువకుడికి మస్కిటో కిల్లర్ తెచ్చిచ్చారు.
‘ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్
ఈ సీజన్లో అధికంగా లభించే మామిడి పండ్లను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్తరుగా మించి అధికంగా తింటే మాత్రం శరీరంలో వేడి పెరుగుతుంది. విరేచనాలు అవుతాయి. ఈ సీజన్లో తక్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి.
కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన ఓ తండ్రి కొడుకు జ్ఞాపకాలు సజీవం’గా ఉండేలా చేసిన వినూత్న ఆలోచన వైరల్ గా మారింది.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి