Telugu » Latest News
Kia Seltos 2023 Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి కియో ఇండియా (Kia India) నుంచి కొత్త మిడ్ సైజ్ SUV కారు వచ్చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఇదొకటి.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు.
మంచిర్యాలలో బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. మంచిర్యాల ప్రాంతానికి చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. ఇది ఆయనకు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన
Jio Plus Postpaid Family Plans : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ కస్టమర్ల కోసం జియో ప్లస్ (Jio Plus) సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను జియో యూజర్లు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. టీడీపీ, వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవటంతో ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ
అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Co
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దు