Telugu » Latest News
రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. సినీ ప్రముఖల దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరు RRR టీం ని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ సింగర్ 'అద్నాన్ సమీ' చేసిన ట్
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'దసరా'. ఈ సినిమాతో నాని కంప్లీట్ మాస్ మూలవిరాట్ రూపంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్ర
నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష విధించింది ప్రభుత్వం. కిమ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో చదవిన ఓ గూఢాచారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజ
కాకినాడ పార్లమెంట్ పరిధిలో.. కాకినాడ సిటీ తర్వాత.. అంత పెద్ద నియోజకవర్గం తుని. ఇక్కడ.. పార్టీలతో కాకుండా.. బరిలో దిగే అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ.. వైసీపీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఉన్నారు. మంత్రిగానూ పనిచేస్తున్
తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ వరకు ఓ జంట ప్రేమని ఈ సినిమాలో చూపించబోతున్నారు............
ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు.